యేసు పలికిన ఏడు మాటలు :
1. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించుము. ( లుకా 23:34)
2. నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. ( లూకా 23:43)
3. అమ్మ యిదిగో నీ కుమారుడు - యిదిగో నీ తల్లి. (19:26-27)
4. నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచితివి. ( మార్కు 15:34)
5. నేను దప్పిగొనుచున్నాననెను. ( యోహాను 19:28)
6. సమాప్తమైనది. ( యోహాను 19:30)
7. తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ( లూకా 23:46)
1. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించుము. ( లుకా 23:34)
2. నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. ( లూకా 23:43)
3. అమ్మ యిదిగో నీ కుమారుడు - యిదిగో నీ తల్లి. (19:26-27)
4. నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచితివి. ( మార్కు 15:34)
5. నేను దప్పిగొనుచున్నాననెను. ( యోహాను 19:28)
6. సమాప్తమైనది. ( యోహాను 19:30)
7. తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ( లూకా 23:46)